క్వారంటైన్కు మున్సిపల్ కమిషనర్
గుజరాత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. తాజాగా ఈ మహమ్మారి అధికారులను, రాజకీయ నేతలను కూడా వెంటాడుతున్నది. అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రాను కూడా ఇప్పుడు కరోనా భయం వెంటాడుతున్నది. ప్రస్తుతం ఆయన క్వారంటైన్కు వెళ్లారు. ఆయన ఓ కరోనా పాజిటివ్ పేషెంట్ను కలిసిరావడమే ఇందుకు అసలు కారణంగా …