పెరిగిన పీజీ వైద్య విద్య ఫీజులు
ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో పీజీ మెడికల్‌ కోర్సుల్లో 2020-23 సంవత్సరాలకు ఫీజులను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అన్ని కాలేజీల‌కు ఒకే త‌ర‌హా ఫీజుల విధానం ఉండగా  కాలేజీల‌ వారీగా ఫీజులను నిర్ణయించింది. రాష్ట్ర‌ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ సూచనల మేరకు ఈ …
ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదల
నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 12వ తేదీన దీనికి సంబంధించిన నోటిషికేషన్‌ విడుదల కానుంది. మార్చి 19వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లు వేయవచ్చు. 20వ తేదీ రోజు ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలిస్తారు. ఏప్రిల్‌ 7వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 …
మన దేశంలో కరోనా ప్రభావం అంతగా లేదు : మంత్రి ఈటల
మన దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం అంతగా లేదు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మంత్రి ఈటల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కరోనా వైరస్‌ సోకలేదని ఆయన స్పష్టం చేశారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి దుబాయిలో కరోనా సోకింది. …
తెలంగాణలో మహిళలకు అద్భుత అవకాశాలు
రంగంలో మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అవకాశాలను కల్పిస్తుండటం గొప్ప విషయమని పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వైస్‌చైర్‌పర్సన్‌ స్వాతి పిరమల్‌ అన్నారు. ఈ రంగంలోకి రావడానికి తన తండ్రే కారణమని తెలిపారు. తాను రూ.10 కోట్లతో కొనుగోలు చేసిన కంపెనీ, ప్రస్తుతం రూ.5 వేల కోట్ల టర్నోవర్‌కు చేరుకొన్నదని చెప్పారు. బయోఏ…
కొనసాగుతున్న తాజ్‌మహల్‌ సుందరీకరణ పనులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటనలో భాగంగా ప్రఖ్యాత చారిత్రక పర్యాటక ప్రదేశం తాజ్‌మహల్‌ ను సందర్శించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు తాజ్‌మహల్‌ను సుందరీకరించే పనిలో పడ్డారు. తాజ్‌మహల్‌ ప్రాంగణంలో ఉండే పౌంటేన్‌లోని నీటిని యమునా నదిలోకి వదిలారు. పౌంటేన్‌కు మళ్లీ రంగులు వే…
ఫిబ్రవరి1వ తేదీ న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాక
ఫిబ్రవరి 1వ తేదీన  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ర్టానికి రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 2న కన్హాగ్రామంలో రామచంద్రమిష న్‌ న్యూగ్లోబల్‌ హెడ్‌క్వార్టర్స్‌లో శాంతివనాన్ని (మెడిటేషన్‌ సెంటర్‌) ప్రారంభించి అనంతరం ఢిల్లీకి వెళ్తారు. పర్యటన ఏర్పాట్లపై బీఆర్కేభవన్…